ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఈ మేరకు దిశానిర్దేశం
వోడాఫోన్ ఐడియా అధికారికంగా 5G సేవలను ప్రారంభించింది. ఎయిర్టెల్, జియో మాదిరిగానే ఈ టెలికాం కంపెనీ అనేక రీచార్జ్ ప్లాన్లతో కస్టమర్లు అన్ లిమిటెడ్ 5G డేటాను
గంధపు చెట్ల స్మగ్లర్ దివంగత వీరప్పన్ కుమార్తె విద్యారాణి వీరప్పన్కు తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పార్టీలో కీలక పదవి వరించింది. ఆ పార్టీ యూత్
సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే ఇంటి రుణమే మార్గం. బ్యాంకులు, గృహరుణ సంస్థలు ఇప్పుడు 8.50-9 శాతం వరకూ దీనిపై వడ్డీని వసూలు చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత
అమరావతి: వైకాపా ఎమ్మెల్యేలు ఎవరికీ కనిపించకుండా దొంగల్లా వచ్చి హాజరుపట్టీలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన సభ్యులకు ఇలా
ఊబకాయం (Obesity), మధుమేహంతో (Type 2 diabetes) బాధపడేవారికి ఊరట కలిగించే వార్త. వీటికి సంబంధించి భారత్లో తొలిసారిగా ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎలీ లిల్లీ సంస్థ
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఉద్యోగులకు శుక్రవారం రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీపీఎస్, ఏపీజీఏఐ కింద