భారతదేశంలో వేసవి ప్రారంభమైపోయింది. వేడి కారణంగా పరిస్థితి చాలా దారుణంగా మారకముందే, మీ ఇంట్లోని ఫ్యాన్లను ACగా మార్చండి. వేడిని నివారించడానికి ప్రజలు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్కు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ కోసం నిధులు మంజూరు చేసింది కేంద్రం.. రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన
రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దేశంలోని పలు రైల్వే స్టేషన్(Railway Station)లను ఆధునీకరించిన ప్రభుత్వం.. ఆయా స్టేషన్లలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టనుంది.
ఏ దేవాలయానికి వెళ్లినా గుడి ముందు ఎత్తుగా ధ్వజస్తంభం. ఉంటుంది. భక్తులు ముందు దానికి నమస్కరిస్తారు. ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్తారు. ధ్వజస్తంభానికి ప్రత్యేకంగా
ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో 40 డిగ్రీల సెల్సియస్ కు మించిన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ఇంటిలోని అన్ని వస్తువులలో టీవీకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కుటుంబ సభ్యులందరినీ ఒక చోటకు చేర్చి వినోదం అందిస్తుంది. పెరిగిన టెక్నాలజీతో అనేక ఫీచర్లతో నేడు స్మార్ట్
‘సాక్షి’ పత్రికవారే ప్రెస్మీట్లు ఏర్పాటు చేసేవారని, అందులో ఏం మాట్లాడాలో సబ్జెక్టు వారే చెప్పేవారని సినీ నటుడు, వైకాపా నాయకుడు పోసాని కృష్ణమురళి మంగళవారం సీఐడీ పోలీసుల
దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ప్రస్తుతం SSMB 29 అనే చిత్రం స్లో అండ్ స్టడీగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఒడిశాలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటున్నట్టు
ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లి ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)లో చిక్కుకుపోయిన నాసా అంతరిక్ష వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భువికి చేరుకున్నారు.