Andhrapradesh

కాంట్రాక్టర్లు చేత జీతాలు ఇప్పించకపోతే విధులు బహిష్కరిస్తాం. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్.

Published

on

130 Views

ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గార్కి ఆసుపత్రిల్లో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్స్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు మొదలైన కాంట్రాక్టు వర్కర్స్ కి 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా, పిఎఫ్ డబ్బులు చెల్లించకుండా, ఈ.ఎస్.ఐ కార్డులు ఇవ్వకుండా, సెలవులు లేకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి.. తక్షణమే మీరు కలుగచేసుకుని 3 నెలల బకాయి జీతాలు ఇప్పించి సమస్యలు పరిష్కారం చేసి సామరస్య వాతావరణం కలిగించాలని లేనియెడల ఇంత వరకు జరుగుతున్న శాంతియుత పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఆ తరువాత జరిగే పరిణామాలకు అధికారులు, పాలకులే భాధ్యత వహించాలని కలెక్టర్ గార్కి తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version