Telangana

దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా

Published

on

232 Views

ఎల్. బి నగర్ నియోజకవర్గం, కొత్తపేట డివిజన్ శివగంగా కాలనీ, జై భవాని వీర్ శివాజీ యూత్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎల్. బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.అనంతరం అన్నదాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శివగంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ సుబ్బారావు, రాజు గౌడ్,కిషన్ గౌడ్, విజయేందర్ రెడ్డి,సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version