ఎల్. బి నగర్ నియోజకవర్గం, కొత్తపేట డివిజన్ శివగంగా కాలనీ, జై భవాని వీర్ శివాజీ యూత్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎల్. బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.అనంతరం అన్నదాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శివగంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ సుబ్బారావు, రాజు గౌడ్,కిషన్ గౌడ్, విజయేందర్ రెడ్డి,సాగర్ తదితరులు పాల్గొన్నారు.